తిరుమలనంబి వంశీయులకు సత్కారం
రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులకు టీటీడి వారు గౌరవమర్యాదలతో ఘనంగా సత్కరించారు. తిరుమలనంబి వంశీయులైన
క్రోధి సంవత్సర మహాలయ పక్షం 18-09-2023 to 03-10-2023
మహాలయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం) మహాలయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు
శ్రీజయంతి ( జన్మాష్టమి)
1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన
గాయత్రీ జపం 20-08-2024
ఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్ గురుభ్యో నమ: