DEVOTEES ATTACH SIGNIFICANCE TO EKADASHI

There is absolutely no doubt that Ekadashi is considered to be an auspicious day in Hindu and Jain culture. It takes place on the eleventh day of the two lunar cycles of the month, Krishna and Shukla Paksha. Spiritually, Ekadashi symbolises eleven senses constituting five sense organs, five action organs and one mind. People observe […]
అశ్వవాహనంపై విహరించిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీన వేదాంత దేశికర్ స్వామి వారికి అశ్వవాహన సేవ జరిగింది. ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసీ వరదరాజన్ నేలటూరు బాలాజీ ,రమేష్ వరదరాజన్, రాజగోపాల్, నడదూరు కృష్ణమాచార్యులు పలువురు భక్తులు ఆలయ అర్చకులు విజయసారథి బట్టర్, విజయ రాఘవన్ బట్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో పలువురు పాల్గొన్నారు. అలాగే పేట ఉత్సవం, సేవ, శాత్తుమొర […]
గజవాహనంపై కనువిందు చేసిన కవితార్కిక సింహుడు

నెల్లూరు నగరం రంగనాయక పేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు దేశికులవారి తిరు నక్షత్ర మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన శ్రీ వేదాంత దేశికులకు గజవాహన సేవ నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ గజవాహన సేవలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాన్ రాచపూడి వెంకట సుబ్బారావు, లలితమ్మ స్మారకార్థం రాచపూడి సూర్యనారాయణరావు, శ్రీమాన్ రాచపూడి మనోహర్ రావు ఉభయకర్తలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, రామదొరై, నేలటూరి […]
న్యూయార్క్లో ఘనంగా ఆదివణ్ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, అహోబిలమఠం తొలి పీఠాధిపతి శ్రీ ఆదివణ్ శఠగోప స్వామివారి తిరునక్షత్ర మహోత్సవము న్యూయార్క్లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో అక్టోబర్ 1వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదం, దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. శ్రీ రంగనాథస్వామి తిరుమంజనం, శ్రీ ఆదివణ్ శఠగోప స్వామివారికి మర్యాదై వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు […]
నెల్లూరు అయ్యప్ప గుడిలో దసరా వేడుకలు

నెల్లూరు నగరం వేదయపాలెం అయ్యప్ప గుడి లో వేంచేసియున్న శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవస్థానం నందు ఆదివారం దేవి శరన్నవరాత్రుల సప్తమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సరస్వతి అలంకారం ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్ష కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం గడ్డం రత్నయ్య, కత్తి మోహన్రావు ,బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పలువురు భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు అద్దంకి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
THE WELL

I live in an apartment in Chennai, a city which is dependent on rains for recharging its water resources. Monsoon failures result in acute water scarcity and severe drought. A couple of years ago, Chennai experienced the rainfall of the century, followed next year by a cyclonic storm with very high wind speeds that uprooted […]
MAHA SAMPROKSHANAM PERFORMED AT PERUMAL TEMPLE IN KAPPUR WITH APLOMB

Maha Samprokshanam was conducted successfully at Sri Lakshmi Narayana Perumal Thirukoyil (temple) in Kappur on 12.9.22. We take this opportunity to urge you to join in this holy Kainkaryam and get the blessings of Perumal. The renowned temple is situated, adjacent to Villupuram district in Tamil Nadu. It is important to bear in mind that […]
వైభవంగా జరిగిన ఆదివణ్ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం […]
నెల్లూరులో ఘనంగా గరుడసేవ

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్ ఆదివణ్ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కొమండూరు శ్రవణ్కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్ పలువురు భక్తులు ప్రధాన […]
నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ ఉ.వే. వి.ఎస్. రాఘవన్ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్ వెంకట రాఘవన్ (హైదరాబాద్), శ్రీమాన్ కోదండ రామన్ (ఖతార్) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి ఊంజలసేవ […]