Paramparaa – The Tradition Continues…

 మహాళయ పక్ష తర్పణ క్రమం   

 మహాళయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం)   మహాళయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు  ఉన్న రోజులను మహాళయ పక్షం అంటారు .  మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాళయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా  ఈ తర్పణమును  మహాళయపక్షములో మహా భరణి, మధ్యాష్టమి  వ్యతి పాదము , లేక  గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక వారివారి   […]

మహాళయ పక్ష తర్పణ సంకల్పం      

11-9 – 2022  ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర  యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర  యుక్తాయాం .  12-09-2022  ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర  […]

Mahalaya Paksham

A word about Mahalaya Paksham (What is a paksha, Karunyaka pitrus, performing daily, Hiranya roopa sraaddha, Significant days, Mahalayam with homam, etc. etc.) A ‘paksha’ is 15 days. When the Sun enters ‘kanya rasi’ (Virgo) in Krishna paksha, the period is termed as ‘Mahalaya paksha’. It is said that our ancestors get Yama’s permission and […]

கப்பூர் ஸ்ரீ லஷ்மிநாராயண பெருமாள் திருக்கோயில் மஹா கும்பாபிஷேகத்திற்க்கு பக்தர்கள் அன்புடன் அழைக்கப்படுகிறார்கள்.              

விழுப்புரம் மாவட்டத்தில் உள்ள கப்பூர் ஸ்ரீ லஷ்மிநாராயண பெருமாள் திருக்கோயிலில் மஹா கும்பாபிஷேகம் வரும் திங்கட்கிழமை, 12.9.2022 அன்று சிறப்பாக நடைபெற உள்ளது.  ஸ்ரீயபதியான ஸ்ரீமந்நாராயணன் லோக  சேஷேமத்திற்காக அடியார்களை ரசஷிக்கத் திருவுள்ளம் கொண்டு பல தேசங்களில் அர்சாரூபமாய்  ஸேவை சாதித்து வரும் 108 திவ்ய தேசங்களில் நடுநாடு என்று அழைக்கப்பட்டதும் முதலாழ்வார்கள் மற்றும் திருமங்கை ஆழ்வாரால் பாடப்பெற்றதும்  ஸ்ரீ நிகமாந்த மஹாதேசிகனுக்கு மிகவும் உகந்த திருவஹீந்தபுரம் ஸ்ரீ தேவநாதனுக்கும் திருக்கோவிலூர் ஸ்ரீ திரிவிக்ரமன்,  தேஹளீசன் மத்தியில் […]

ఘనంగా నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ శతజయంతి వేడుకలు

శ్రీవైష్ణవ సాంప్రదాయ అనుష్టానపరులు, శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు, నడాదూర్‌ వంశోద్ధారకులు, మహారాజశ్రీ కేశవాచారి వారి ప్రియ పుత్రులు, పితృదేవుల సేవకై నెల్లూరులోనే నివాసముండిన శ్రీమాన్‌ నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ వారి శతజయంతి వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. వారి వంశీయులు నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికుల దేవాలయానికి ఎంతో కైంకర్యం చేసినవాళ్ళు. చక్రపాణి అయ్యంగార్‌ నిరంతర సుందరకాండ పారాయణులు, నిత్యం రామాయణ పురాణ గ్రంథ పాఠనా దురంధరులు, పరమ భాగవతోత్తములుగా పేరు పొందారని శ్రీమాన్‌ వరదరాజన్‌గారు పేర్కొన్నారు.