Paramparaa – The Tradition Continues…

12-12-2023 మంగళవారం  అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

13-11-2023 సోమవారం  అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

చంద్ర గ్రహణ తర్పణం 28-10-2023  శనివారం    

అస్మత్‌  గురుభ్యో నమ: అస్మత్ సర్వగురుభ్యో నమ:శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి!వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః  ప్రక్రమతే స్వయం.శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం!ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!!యస్యద్విరద విక్త్రాద్యాః  పారిషద్యాః  పరశ్శతమ్‌!విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.!!ప్రాచీనావీతిహరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః  మహా పురుషస్య […]

ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికుల వారి 755వ తిరునక్షత్రం వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పదిరోజులపాటు దేశికులవారికి వివిధ అలంకారాలను చేయడంతోపాటు దివ్య ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొరై నిర్వహించారు. చివరిరోజున శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై దేశికులవారి సన్నిధికి వేంచేసి దేశికులవారితోపాటు భక్తులను అనుగ్రహించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు, ఇతరులు టీటిడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

దేశికుల వారి సన్నిధికి వేంచేసిన గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికులవారి సన్నిధిలో జరుగుతున్న 755వ తిరునక్షత్రం వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీ దేశికులవారి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి వేంచేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి మాలలను దేశికులవారికి అలంకరించిన తరువాత హారతి గోష్టి జరిగింది. ఈ సందర్భంగా శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ స్వామి శిష్యులు దివ్య ప్రబంధ సేవాకాలం, వేద శాత్తుమొరై జరిపారు. ఈ కార్యక్రమంలో టీటిడి అధికారులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన ఆదివణ్‌ శఠగోప ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ అహోబిలమఠంలో మూడురోజులపాటు అక్టోబర్‌ 17 నుంచి 19వ తేదీవరకు జరిగిన శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి వార్షిక కేట్టై తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజున తిరువళ్ళూరు, తిరుపతి గోవిందరాజ స్వామి సన్నిధి, తిరుచానూరు పద్మావతి దేవాలయం నుంచి వచ్చిన మాలలను దివ్య ప్రబంధ, వేద పారాయణాల నడుమ శ్రీమత్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్రులవారికి సమర్పించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు దివ్య ప్రబంధ పారాయణ సేవలో పాల్గొన్నారు. వీరితోపాటు మఠం […]