Paramparaa – The Tradition Continues…

சிறப்பு மிக்க ஆஞ்சநேயர் கவசம்

ஸ்ரீ ஆஞ்சநேயர் கவசத்தை தினமும் காலை பூஜையறையில் 108 தடவைகள் சொல்ல வேண்டும். இதனால் மனபயம் அகலும். காரியங்கள் கைக்கூடி நன்மை அளிக்கும். தவிர, ஸ்ரீ ராமஜெயத்தையும் பல முறைகள் கூறினால் பக்தர்களுக்கு நன்மை பயக்கும் எனக் கூறப்படுகிறது. ஓம்’ என்று தொடங்கி `போற்றி’ என்று முடிக்க வேண்டும். ஒவ்வொரு தடவையும் பூ இதழ்களை அனுமன் படத்தின் மீது போட்டு அர்சிக்க வேண்டும். இதனால் குடும்பத்தில் நோய் நொடி இருந்தால் அகலும். மனபயம் இருப்பின் அகலும். காரியங்கள் […]

5000 మంది రుత్వికులు…వేదమంత్రోచ్ఛారణలతో పులకరించిన ముచ్చింతల్‌

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంతం పులకరించిపోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో ప్రాంగణమంతా అత్యంత శోభాయమానంగా మారింది. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని […]

దేశిక విజయం

శ్రీ వేదాంత దేశికులు అన్నీరంగాల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, వైష్ణవ సిద్ధాంతాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారు. మానవులను సన్మార్గంలో పయనింపజేయడానికి అనేక శాస్త్రాలను, గ్రంథాలను, స్తోత్రాలను రాయడమే కాకుండా, వితండవాడంతో, అహంకారంతో అసూయాద్వేషాలతో విర్రవీగే పండితులను తన వాదపటిమతో ఓడిరచారు. భగవద్‌ రామానుజులు బోధించిన విశిష్టాద్వైతాన్ని మరింతగా విస్తరించేందుకు దేశికులవారు కృషి చేశారు. అధ్యయనోత్సవం వివాదంశ్రీరంగంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే అధ్యయనోత్సవాన్ని అద్వైత పండితులు అడ్డుకున్నారు. అక్కడ పండితులు వృద్ధులైనందువల్ల వారితో వాదోపవాదనకు దిగలేకపోయారు. […]

శ్రీనివాస మంగాపురం – అలమేలు మంగాపురం

మనలో చాలా మందికి శ్రీనివాస మంగాపురం అన్నా అలమేలు మంగాపురం అన్నా ఒకటే అని తెలీదు…ఇంకా కొందరు భక్తులు అయితే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.అసలు విషయం ఏమిటంటే ఇప్పటి శ్రీనివాస మంగాపురం లో ఒకప్పుడు ఎన్నో దేవతల ఆలయాలు ఉండేవి.వాటిలో అలమేలు మంగమ్మ ఆలయం కూడా ఒకటి.అయితే ముష్కరుల దాడిలో ఈ శ్రీనివాస మంగాపురం ఎంతో ధ్వంసమయింది…అలమేలు మంగమ్మ ఆలయం లోని విగ్రహాన్ని , నగలను దుండగులు ఎత్తుకు పోయారు.అయితే శ్రీనివాసుని విగ్రహం […]

Gadya Trayam Recordings

Gadya Trayam i.e Saranagati Gadyam, Sri Vaikuntha Gadyam and Sriranga Gadyam are the devotional outpourings of Swami Ramanuja on the day of Panguni Uttharam in front of Namperumal, the Lord of Srirangam. They hold much importance in our Sampradayam as they contain esoteric meanings i.e. Rahasya Trayam.. Sri U.Ve Dr Chakravarty Ranganathan Swami is a […]

దేశికులవారి సేవలో శ్రీమాన్‌ నడాదూరు కేశవాచార్యులు

కవితార్కిక సింహులు, భగవంతుడిని సులభంగా సేవించే అవకాశాన్ని తన రచనల ద్వారా కల్పించిన శ్రీ వేదాంత దేశికులవారికి అనునిత్యం సేవలందించి కీర్తిగడిరచిన శ్రీమాన్‌ నడాదూరు కేశవాచార్యులు సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకం. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం కార్యనిర్వహణాధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు దేశిక సంప్రదాయ విస్తరణకు ఆయన చేసిన కృషి ఎనలేనివి. ప్రతినిత్యం శ్రీమన్నారాయణ మంత్రపారాయణతో, శ్రీరామానుజ నామ మననంతో, శ్రీ వేదాంత దేశిక స్తోత్ర పఠనంతో ఎల్లప్పుడూ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతిరూపంగా నిలవడంతోపాటు దేశిక […]

నెల్లూరు నగరంలో పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు

నెల్లూరు నగరం రంగనాయకులపేట లో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం పదవరోజు రాపత్తు ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్ కు మోక్ష ప్రాప్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు కిడాంబి శ్రీరామ్ ,కిడాంబి సంపత్ నారాయణ, కిడాంబి రామానుజాచార్యులు, సుదర్శనాచార్యుల, ప్రధాన తీర్థ కార్లు తిరుమల వింజమూరు నరసింహాచార్యులు ,పలువురు శ్రీ వైష్ణవ స్వాములు భక్త బృందం ఘనంగా స్వామివారిని […]