திருமங்கையாழ்வாரின் மகத்தான பாசுரங்கள்

திருமங்கையாழ்வார் அருளிச்செய்த பெரிய திருமடலை கீழ்கண்ட பாசுரங்கள் வழியாக பார்ப்போமா? பாசுரம்-9 உளதென்னில் மன்னுங் கடுங்கதிரோன் மண்டலத்தின் நன்னடுவுள் அன்னதோர் இல்லியின் ஊடுபோய். பாசுரம்-10 வீடென்னும் தொன்னெறிக்கண் சென்றாரைச் சொல்லுமின்கள் சொல்லாதே. அன்னதே பேசும் அறிவில் சிறு மனத்து ஆங்கு அன்னவரைக் கற்பிப்போம் யாமே. வீடு பேறு என்ற ஒன்று உண்டென்னின், எக்காலத்தும் வெப்பம் மிக்க ஒளிக்கதிர்களையுடைய சூரிய மண்டலத்தின் நடுவே சென்று,அங்குள்ள மிகவும் நுணுக்கமான ஓட்டை வழியே, வீடுபேறு என்று சொல்லப்படுகின்ற இடத்துக்குச் சென்றவர்கள் இன்னின்னார் […]
A GLIMPSE OF THE PREACHING FROM RAMA AVATAR

There is absolutely no doubt that Vedas and Sastras offer the people significant advices to serve for welfare of the nation.They also plead with them to rise to the occasion as a master, friend and wife. For instance, master Veda preaches the peope, ‘Satyam Vadha’, i.e. to speak the truth. A similar recommendation is offered […]
విషసర్పం…గరుడదండకం

విషసర్పం…గరుడదండకం తిరువహీంద్రపురంలో కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికుల వారు నివసిస్తున్నప్పుడు దేశికులవారిపై ఉన్న అసూయతో దేశికులవారిని హతమార్చాలని ఒకరోజు ముష్కరుడు ఒకరు విషసర్పాన్ని దేశికులవారిపై విసిరాడు. ఆ పాము కాటు వేయడానికి ముందుకు వస్తుంటే. దేశికుల వారు భయపడకుండా ఆ పాము చుట్టూ ఓ గీతను గీశారు. ఆ పాము ఆ గీతను దాటి రాలేకపోయింది. అదే సమయంలో దేశికులవారు గరుడదండకం పఠించారు. గరుత్మంతుడు వేగంగా వచ్చి పామును ఎగరేసుకుపోయారు. దీంతో పాదాల్లో నలిగిపోతున్న పామును […]
சிறப்பு மிக்க ஆஞ்சநேயர் கவசம்

ஸ்ரீ ஆஞ்சநேயர் கவசத்தை தினமும் காலை பூஜையறையில் 108 தடவைகள் சொல்ல வேண்டும். இதனால் மனபயம் அகலும். காரியங்கள் கைக்கூடி நன்மை அளிக்கும். தவிர, ஸ்ரீ ராமஜெயத்தையும் பல முறைகள் கூறினால் பக்தர்களுக்கு நன்மை பயக்கும் எனக் கூறப்படுகிறது. ஓம்’ என்று தொடங்கி `போற்றி’ என்று முடிக்க வேண்டும். ஒவ்வொரு தடவையும் பூ இதழ்களை அனுமன் படத்தின் மீது போட்டு அர்சிக்க வேண்டும். இதனால் குடும்பத்தில் நோய் நொடி இருந்தால் அகலும். மனபயம் இருப்பின் அகலும். காரியங்கள் […]
దేశిక విజయం

శ్రీ వేదాంత దేశికులు అన్నీరంగాల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, వైష్ణవ సిద్ధాంతాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారు. మానవులను సన్మార్గంలో పయనింపజేయడానికి అనేక శాస్త్రాలను, గ్రంథాలను, స్తోత్రాలను రాయడమే కాకుండా, వితండవాడంతో, అహంకారంతో అసూయాద్వేషాలతో విర్రవీగే పండితులను తన వాదపటిమతో ఓడిరచారు. భగవద్ రామానుజులు బోధించిన విశిష్టాద్వైతాన్ని మరింతగా విస్తరించేందుకు దేశికులవారు కృషి చేశారు. అధ్యయనోత్సవం వివాదంశ్రీరంగంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే అధ్యయనోత్సవాన్ని అద్వైత పండితులు అడ్డుకున్నారు. అక్కడ పండితులు వృద్ధులైనందువల్ల వారితో వాదోపవాదనకు దిగలేకపోయారు. […]
శ్రీనివాస మంగాపురం – అలమేలు మంగాపురం

మనలో చాలా మందికి శ్రీనివాస మంగాపురం అన్నా అలమేలు మంగాపురం అన్నా ఒకటే అని తెలీదు…ఇంకా కొందరు భక్తులు అయితే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.అసలు విషయం ఏమిటంటే ఇప్పటి శ్రీనివాస మంగాపురం లో ఒకప్పుడు ఎన్నో దేవతల ఆలయాలు ఉండేవి.వాటిలో అలమేలు మంగమ్మ ఆలయం కూడా ఒకటి.అయితే ముష్కరుల దాడిలో ఈ శ్రీనివాస మంగాపురం ఎంతో ధ్వంసమయింది…అలమేలు మంగమ్మ ఆలయం లోని విగ్రహాన్ని , నగలను దుండగులు ఎత్తుకు పోయారు.అయితే శ్రీనివాసుని విగ్రహం […]
Gadya Trayam Recordings

Gadya Trayam i.e Saranagati Gadyam, Sri Vaikuntha Gadyam and Sriranga Gadyam are the devotional outpourings of Swami Ramanuja on the day of Panguni Uttharam in front of Namperumal, the Lord of Srirangam. They hold much importance in our Sampradayam as they contain esoteric meanings i.e. Rahasya Trayam.. Sri U.Ve Dr Chakravarty Ranganathan Swami is a […]
దేశికులవారి సేవలో శ్రీమాన్ నడాదూరు కేశవాచార్యులు

కవితార్కిక సింహులు, భగవంతుడిని సులభంగా సేవించే అవకాశాన్ని తన రచనల ద్వారా కల్పించిన శ్రీ వేదాంత దేశికులవారికి అనునిత్యం సేవలందించి కీర్తిగడిరచిన శ్రీమాన్ నడాదూరు కేశవాచార్యులు సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకం. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం కార్యనిర్వహణాధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు దేశిక సంప్రదాయ విస్తరణకు ఆయన చేసిన కృషి ఎనలేనివి. ప్రతినిత్యం శ్రీమన్నారాయణ మంత్రపారాయణతో, శ్రీరామానుజ నామ మననంతో, శ్రీ వేదాంత దేశిక స్తోత్ర పఠనంతో ఎల్లప్పుడూ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతిరూపంగా నిలవడంతోపాటు దేశిక […]
నెల్లూరు నగరంలో పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు

నెల్లూరు నగరం రంగనాయకులపేట లో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం పదవరోజు రాపత్తు ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్ కు మోక్ష ప్రాప్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు కిడాంబి శ్రీరామ్ ,కిడాంబి సంపత్ నారాయణ, కిడాంబి రామానుజాచార్యులు, సుదర్శనాచార్యుల, ప్రధాన తీర్థ కార్లు తిరుమల వింజమూరు నరసింహాచార్యులు ,పలువురు శ్రీ వైష్ణవ స్వాములు భక్త బృందం ఘనంగా స్వామివారిని […]
A Sketch of Krishna by Vrishni Krishnan

Name: Vrishni Krishnan Location: Sugarland, Texas