Paramparaa – The Tradition Continues…

Decoding the Ramayana, for the common man  

Srimad Valmiki Ramayanam, the adikavya, composed by Maharishi Valmiki, the adikavi, holds much significance to Srivaishnavas. It is considered sharanagati sastra, glorifying the kalyana gunas of Sriman Narayana in his avatara as Sri Rama. The esoteric meanings of Srimad Ramayana were taught in a traditional manner. It is said in the Guruparampara that Bhagavad Ramanuja […]

   అమావాస్య – 30/05/2022  సోమవారం

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః  ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!! యస్యద్విరద […]

శ్రీవారి పాదాల చెంత పుట్టిన సువర్ణ ముఖి నది

మహా తపస్సంపున్నుడు అయిన శ్రీ అగస్త్య మహర్షుల వారు దక్షిణ భారతానికి వచ్చినప్పుడు అనేక పరమేశ్వర లింగాలను ప్రతిష్టింప చేశారు…మనం గోదావరీ నదీ తీర ప్రాంతాలలో అనేక చోట్ల అగస్త్యుల వారు ప్రతిష్టించిన అనేక శివా లయాలను చూడవచ్చును.అలా అగస్త్య మహర్షుల వారు చంద్రగిరి ప్రాంతానికి వచ్చి అక్కడ పక్కనే వున్న తిరుమల కొండల పవిత్రతకు , ప్రకృతి సంపదకు ఎంతో ఆశ్చర్య పడి అక్కడే దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకుని ఉండాలని నిర్ణయించుకున్నారు…అదే నేటి అగస్త్యాశ్రమం…ఈ ఆశ్రమం […]

Pratishta Mahotsavam held grandly at Narasaraopet

The Pratishta Mahotsavam of Sri Mahalakshmi-Andal Sahita Sri Krishna Devalayam concluded today on 20th May in Peddireddipalem, Narasaraopet.  Under the supervision and able guidance of Sri Krishna Desika Jeer Swamiji from Pomona Ranganatha Swami Temple, New York, the Utsavams were held for four days starting from the 17th of May, 2022. On the first day, […]

ఘనంగా శ్రీకృష్ణదేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఆండాళ్‌ సహిత శ్రీ కృష్ణదేవాలయం. ఆశ్రమం, వేదపాఠశాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి వారి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవం సందర్భంగా 17వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 18వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహన ఆరాధనలు […]