Paramparaa – The Tradition Continues…

తిరుప్పావై పాశురాలు మహత్తరమైనవి…శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అహోబిలమఠంలో ఏర్పాటు చేసిన తిరుప్పావై ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా మొదటి పాశురం విశిష్టతను శ్రీరంగంలోని పౌండరీకపురం ఆండవన్‌ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి భక్తులకు సులభమైన రీతిలో తెలియజేశారు. పౌండరీకపురం ఆశ్రమం విశిష్టమైన మునిత్రయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, భగవద్‌ రామానుజుల, స్వామి దేశికుల బోధనలను ప్రచారం చేస్తోంది. స్వామివారి హైదరాబాద్‌ పర్యటనను పురస్కరించుకుని అహోబిలమఠం నిర్వాహకులు వారి తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదాంతం, వ్యాకరణం […]

My Unforgettable Trip to Srivilliputhur – A Soulful Reminiscence

Having self-published my Tiruppavai book of verses recently, I had this longing to visit Srivilliputhur and get Andal’s blessings. Thanks to divine grace, I could visit this place on the 9th of December. I headed there by car from Coimbatore and reached the same by noon. After refreshing a bit, I reached the temple by […]

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్‌ ఉ.వే. టి.కె. ముకుందన్‌ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, శ్రీమాన్‌ కంభరాజపురం […]

DEVOTEES AWAIT DEEPAVALI FESTIVAL EAGERLY  

Deepavali (festival of lights) signifies the victory of light over darkness. The well-known festival is celebrated differently in various parts of India. In South India the festival will be held a day earlier than of north and western India. In West Bengal and Orissa, ‘Kali Puja’ is celebrated on the day Deepavali is celebrated in […]

నెల్లూరులో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు 19 నుంచి..

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద మహాదేశికన్‌ స్వామికి, ఆచార్య సార్వభౌమ తూప్పుల్‌ శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీ శ్రీమాన్‌ కడాంబి వరదరాజన్‌ (జనా), ట్రస్టీలు శ్రీమాన్‌ నేలటూరు బాలాజీ, […]