Paramparaa – The Tradition Continues…

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్‌ ఉ.వే. టి.కె. ముకుందన్‌ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, శ్రీమాన్‌ కంభరాజపురం […]

DEVOTEES AWAIT DEEPAVALI FESTIVAL EAGERLY  

Deepavali (festival of lights) signifies the victory of light over darkness. The well-known festival is celebrated differently in various parts of India. In South India the festival will be held a day earlier than of north and western India. In West Bengal and Orissa, ‘Kali Puja’ is celebrated on the day Deepavali is celebrated in […]

నెల్లూరులో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు 19 నుంచి..

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద మహాదేశికన్‌ స్వామికి, ఆచార్య సార్వభౌమ తూప్పుల్‌ శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీ శ్రీమాన్‌ కడాంబి వరదరాజన్‌ (జనా), ట్రస్టీలు శ్రీమాన్‌ నేలటూరు బాలాజీ, […]

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

శ్రావణ పూర్ణిమ  – 9/08/2025 అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి!  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే. యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే. హరి ఓం […]

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి తీర్థకైంకర్యం చేస్తున్న తిరుమలనంబికి, తిరువాడిప్పూరం ఉత్సవానికి ప్రత్యేక సంబంధం ఉంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న పాదాలమంటపం వద్ద తిరుమలనంబి భగవద్రామానుజులవారికి రామాయణ కాలక్షేపం నిర్వహించారని, ఈ రామాయణ కాలక్షేపం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి సమయం లేకపోయిందని తిరుమలనంబి బాధపడుతున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ మంటపంలోనే తిరుమలనంబికి సాక్షాత్కరించి ఆయన బాధను పోగొట్టారట.తిరువాడిప్పూరం ఉత్సవసమయంలో ఈ పాదాలమంటపం వద్దకు శ్రీ గోవిందరాజ స్వామిని […]