Paramparaa – The Tradition Continues…

శ్రీరంగంలో తిరుపతి పండితులకు ఘనసత్కారం

తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి వారి సప్తతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ పండితులను ఆచార్యుల వారి సమక్షంలో ఘనంగా సత్కరించారు.    ఉ.వే. శ్రీ వేదాన్తం విష్ణుభట్టాచార్య స్వామికి వైఖానస  ఆగమ విద్వద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ కె.ఎస్‌. రాజేశ్‌ కుమార్‌ (వేదిక్‌ యూనివర్సిటీ) స్వామికి పాంచరాత్ర ఆగమవిద్యద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ టి.ఎస్‌. నారాయణాచార్య స్వామికి ఉభయమీమాంసారత్నం […]

తనియన్‌…భావము

లక్ష్మీనాథసమారమ్భాం నాథయామునమధ్యమామ్‌అస్మదాచార్యపర్యన్తాం వందే గురుపరంపరామ్‌ లక్ష్మీనాథ – శ్రీమహాలక్ష్మీనాయకుడు, సమారమ్భాం -ప్రారంభసమయంలో, నాధ – శ్రీమన్నాథమునితో కూడిన, యామున శ్రీ ఆళవందారైలను, మధ్యమాం- మధ్యలో, అస్మత్‌ -మా, ఆచార్య- ఆచార్యులను, పర్యన్తాం చివరిసమయంలో, గురుపరంపరాం – గురుపరంపరైను మనం సేవించుకుందాం..

29-3-2025 శనివారము అమావాస్య

శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే :                        పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం  శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్‌ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ  పితృ […]

శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలిక పుస్తకావిష్కరణ

తిరుమలలోని శ్రీ అహోబిలమఠంలో 46వ పీఠాధిపతులు శ్రీవణ్‌ శఠగోపశ్రీరంగనాధయతీంద్ర మహాదేశికుల స్వామివారి చేతుల మీదుగా శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలికా పుస్తకావిష్కరణ జరిగింది.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అహోబిలమఠం శ్రీకార్యం స్వామి శ్రీ పద్మనాభచారియార్‌, మాజీ వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ కే.ఇ. దేవనాధన్‌స్వామి, పండితులు శ్రీ విభీషణ శర్మ తదితరులు శ్రీ దేశికులవారి స్తోత్రవైభవాన్ని తమ ప్రసంగంలో వివరించారు. అహోబిలమఠం పీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ, దేశికులవారి స్తోత్రాలను చదవడం ద్వారా ఎన్నో ఉత్తమఫలితాలను పొందవచ్చని, ఈ పుస్తకాన్ని తీసుకోవడంతోపాటు పారాయణం చేయడం […]

 27-2-2025 గురువారము అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

తిరుపతి పరకాలమఠంలో ఘనంగా అధ్యయన ఉత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధివీధిలో ఉన్న పరకాలమఠంలో ఏకదిన అధ్యయన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం జరిగింది. పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలనంబి వంశీయులు ముకుందన్‌ గారు, కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు పలువురు ఈ ఉత్సవంలో పాల్గొని వేద, ప్రబంధ పారాయణం చేశారు. మఠం అరాధకులు శ్రీ గోవిందరాజన్‌ స్వామి ఈ వేడుకల విజయవంతానికి కావల్సిన ఏర్పాట్లను చేశారు. తిరుపతి ప్రముఖులు శ్రీ దేవరాజన్‌ […]

తిరుమలనంబి వంశీయులకు సత్కారం

రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులకు టీటీడి వారు గౌరవమర్యాదలతో ఘనంగా సత్కరించారు. తిరుమలనంబి వంశీయులైన ఉ.వే. ముకుందన్‌ స్వామిని పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌గారు తదితరులు పాల్గొన్నారు.

క్రోధి సంవత్సర మహాలయ పక్షం 18-09-2023 to 03-10-2023

   మహాలయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం)   మహాలయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు  ఉన్న రోజులను మహాలయ పక్షం అంటారు .  మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాలయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా  ఈ తర్పణమును  మహాలయపక్షములో మహా భరణి, మద్యాష్టమి వ్యతి పాదము , లేక  గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక […]