తిరుమలనంబి వంశీయులకు సత్కారం

రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులకు టీటీడి వారు గౌరవమర్యాదలతో ఘనంగా సత్కరించారు. తిరుమలనంబి వంశీయులైన ఉ.వే. ముకుందన్ స్వామిని పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉ.వే. చక్రవర్తి రంగనాధన్గారు తదితరులు పాల్గొన్నారు.
Sri Kanchi Varadaraja Gadyam

Sri Kanchi Varadaraja Gadyam by Prasad by Paramparaa
క్రోధి సంవత్సర మహాలయ పక్షం 18-09-2023 to 03-10-2023

మహాలయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం) మహాలయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు ఉన్న రోజులను మహాలయ పక్షం అంటారు . మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాలయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా ఈ తర్పణమును మహాలయపక్షములో మహా భరణి, మద్యాష్టమి వ్యతి పాదము , లేక గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక […]
Srikrishna Prabhanda pasuralu

శ్రీజయంతి ( జన్మాష్టమి)

1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేధ్యం చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. 3. అదియు కానిచో పగటిపూట ఏకాదశివలే పలహార వ్రతం చేయవచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును. 5. వ్రతనియమము అన్ని పాటించవలెను. ( గంధం, తాంబూలం , శిఖాలంకారము చేయకూడదు) […]
గాయత్రీ జపం 20-08-2024

ఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య: తత్గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే. యస్యద్విరద విక్త్రాద్యా […]
రంగనాధన్ స్వామికి ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డు

తిరుమల తిరుపతిలో దివ్య ప్రబంధ కైంకర్యం చేస్తూ, వివిధ చోట్ల జరిగే గోష్టులకు హాజరవుతూ, మరోవైపు ప్రవచనాలు చేస్తూ, పరంపరా.ఇన్ (paramparaa.in) వెబ్ సైట్ ద్వారా ఎంతోమందికి దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న డా. చక్రవర్తి రంగనాధన్ స్వామికి చెన్నైలో జరిగిన ఏకదిన ప్రబంధ గోష్టిలో సన్మానం చేయడంతోపాటు ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలో శ్రీ రంగనాధన్ స్వామి చేస్తున్న కైంకర్యాన్ని అందరూ ప్రశంసించారు.
16-07-2024 మంగళవారము కటక సంక్రమణం

శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ పితృ […]
Sriman Nathamunigal ‘s 1200th Tirunakshatra Mahotsavam

Ugadi Greetings by U.Ve. Chakravarthy Ranganathan

Ugadi Greetings by U.Ve. Chakravarthy Ranganathan by Paramparaa